ఎన్నికల కమిషన్కు ఉత్తరాఖండ్ హైకోర్టు గురువారం నోటీసులు ఇచ్చింది. ట్యాంపరింగ్ ఆరోపణలపై విచారణ జరిపిన న్యాయస్థానం... ఈసీతో పాటు రాష్ట్ర ఎన్నికల సంఘానికి, బీజేపీ వికాస్ నగర్ ఎమ్మెల్యే చౌహాన్కు నోటీసులు జారీ చేసింది. ఈవీఎంలను జ్యుడిషియల్ కస్టడీకి అప్పగించాలని ఆదేశించింది.
Apr 28 2017 7:36 AM | Updated on Mar 21 2024 11:25 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement