అనంతపురం: ఓ బాలికను కిడ్నాప్ చేయడానికి యత్నించిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. 13 ఏళ్ల మూగ బాలికను కొందరు దుండగులు కిడ్నాప్ చేసేందుకు పాల్పడ్డారు. ఆ దుండగుల కిడ్నాప్ ఘటనను స్థానికులు గమనించి వారిని పట్టుకున్నారు. అనంతరం సమాచారం అందుకున్న పోలీసులు కిడ్నాపర్లను అదుపులోకి తీసుకున్నారు. మూగ బాలికను ఎందుకు కిడ్నాప్ చేయాల్సి వచ్చింది అనే దానిపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
అనంతపురం కలకలం రేపిన బాలిక కిడ్నాప్
Published Fri, Jan 17 2014 2:31 PM | Last Updated on Fri, Jun 1 2018 8:59 PM
Advertisement
Advertisement