6,300 నకిలీ పట్టాదారు పాస్ పుస్తకాలు స్వాధీనం | 6,300 Fake pattadar passbooks seized | Sakshi
Sakshi News home page

6,300 నకిలీ పట్టాదారు పాస్ పుస్తకాలు స్వాధీనం

Jul 11 2015 7:25 PM | Updated on Jun 1 2018 8:36 PM

విజిలెన్స్ అధికారుల దాడుల్లో పెద్ద ఎత్తున నకిలీ పాస్‌పుస్తకాలు పట్టుబడ్డాయి.

అనంతపురం : విజిలెన్స్ అధికారుల దాడుల్లో పెద్ద ఎత్తున నకిలీ పాస్‌పుస్తకాలు పట్టుబడ్డాయి. అనంతపురం పట్టణంలోని 3వ రోడ్డులో నవత రోడ్ ట్రాన్స్‌పోర్ట్ గోదాముపై విజిలెన్స్ అధికారులు శనివారం సాయంత్రం దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో తమిళనాడులోని శివకాశి నుంచి వచ్చిన 6,300 నకిలీ పట్టాదారు పాస్‌ పుస్తకాలను స్వాధీనం చేసుకున్నారు. ఇవి అనంతపురంకు చెందిన ఆనంద్‌కుమార్ అనే వ్యక్తి పేరుతో వచ్చినట్లు గుర్తించారు. సదరు వ్యక్తి పరారీలో ఉన్నట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement