మహానేతను నిందించడానికే అసెంబ్లీ సమావేశాలు.. | Bhooma Nagireddy fired on TDP Government | Sakshi
Sakshi News home page

మహానేతను నిందించడానికే అసెంబ్లీ సమావేశాలు..

Published Sun, Aug 31 2014 8:24 PM | Last Updated on Fri, Aug 10 2018 8:08 PM

మహానేతను నిందించడానికే అసెంబ్లీ సమావేశాలు.. - Sakshi

మహానేతను నిందించడానికే అసెంబ్లీ సమావేశాలు..

కర్నూలు: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డిని, మహానేత కుటుంబాన్ని నిందించడానికే అసెంబ్లీ సమావేశాలను ఆంధ్రప్రదేశ్ సర్కార్ పెట్టుకున్నట్టు ఉందని వైఎస్ఆర్ సీపీ నేత భూమానాగిరెడ్డి విమర్శించారు. 
 
ఊహాతీత బడ్జెట్ ను ప్రవేశపెట్టి రాష్ట్ర ప్రజలపై రుద్దడం నీచ రాజకీయాలకు నిదర్శనమని భూమా అన్నారు. నంద్యాల మున్సిపల్ కమిటీ సమావేశాన్ని భూమానాగిరెడ్డి నిర్వహించారు. ఈ సమావేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ గా కౌన్సిలర్ అనూషను భూమానాగిరెడ్డి ఎంపిక చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement