జపాన్ పర్యటనకు బయలుదేరిన చంద్రబాబు | Chandrababu Naidu on a tour of Japan | Sakshi
Sakshi News home page

జపాన్ పర్యటనకు బయలుదేరిన చంద్రబాబు

Published Mon, Nov 24 2014 1:33 AM | Last Updated on Sat, Sep 2 2017 4:59 PM

చంద్రబాబు నాయుడు

చంద్రబాబు నాయుడు

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జపాన్ పర్యటనకు బయలుదేరారు. ఆయన శంషాబాద్ విమానాశ్రయానికి బయలుదేరారు. 19 మంది ప్రతినిధి బృందం ఆయన వెంట వెళుతోంది.

సిఐఐ తరపున మరో బృందం కూడా జపాన్ బయలుదేరింది. ఈ  రెండు బృందాలు ఈ నెల 29 వరకు  జపాన్లో పర్యటిస్తాయి. ఈ పర్యటనలో చంద్రబాబు జపాన్ ప్రధాన మంద్రితోపాటు  పలువురు పారిశ్రామికవేత్తలను కలుస్తారు. పలు సంస్థలతో ఆయన అక్కడ ఆరు ఒప్పందాలు చేసుకునే అవకాశం ఉంది.
**

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement