168వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం | Day 168 Of YS Jagan Mohan Reddy Praja Sankalpa Yatra Begins | Sakshi
Sakshi News home page

Published Tue, May 22 2018 8:52 AM | Last Updated on Thu, Jul 26 2018 7:14 PM

Day 168 Of YS Jagan Mohan Reddy Praja Sankalpa Yatra Begins - Sakshi

సాక్షి, తాడేపల్లిగూడెం: 168వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభమైంది.  వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి మంగళవారం ఉదయం తాడేపల్లిగూడెం మార్కెట్‌ నుంచి ఆయన పాదయాత్ర చేపట్టారు. అనంతరం పెంటపాడు, బోడపాడు క్రాస్‌ మీదుగా ముదునూరు చేరుకొని భోజన విరామం తీసుకుంటారు. మధ్యాహ్నం 2.45కి పాదయాత్ర తిరిగి ప్రారంభమౌతుంది. అక్కడ నుంచి కాశిపాడు క్రాస్‌, చిలకం పాడు, వీరేశ్వరపురం క్రాస్‌ మీదుగా పిప్పర వరకూ పాదయాత్ర కొనసాగిస్తారు. రాత్రికి వైఎస్‌ జగన్‌ అక్కడే బస చేస్తారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement