ఏపీలో నలుగురు ఐఏఎస్లకు పోస్టింగులు | four IAS officers transfered | Sakshi
Sakshi News home page

ఏపీలో నలుగురు ఐఏఎస్లకు పోస్టింగులు

Published Fri, Oct 2 2015 3:37 PM | Last Updated on Thu, Sep 27 2018 3:20 PM

four IAS officers transfered

హైదరాబాద్ :  నలుగురు ఐఏఎస్ అధికారులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుక్రవారం పోస్టింగులు ఇచ్చింది.

జి.వాణిమోహన్- సర్వే సెటిల్మెంట్, ల్యాండ్ రికార్డ్స్ కమిషనర్
పి.ఉషాకుమారి-మైనార్టీ సంక్షేమ శాఖ సంయుక్త కార్యదర్శి
ప్రసన్న వెంకటేష్-సీఆర్డీఏ అదనపు కమిషనర్
వి.బి.రమణమూర్తి-సర్వశిక్ష అభియాన్ ప్రాజెక్ట్ డైరెక్టర్


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement