తూర్పు గోదావరి జిల్లా సామర్లకోట స్టేట్బ్యాంక్ ఆఫ్ ఇండియాలో భారీ కుంభకోణం జరిగింది.
తూర్పు గోదావరి జిల్లా సామర్లకోట స్టేట్బ్యాంక్ ఆఫ్ ఇండియాలో భారీ కుంభకోణం జరిగింది. పూతబోసిన నకిలీ బంగారు నగలు కుదువ పెట్టి రుణాలు తీసుకున్నట్టు వెలుగు చూసింది.
ఈ కుంభకోణానికి సంబంధించి పోలీసులు విచారణ చేస్తున్నారు. ఎవరెవరు రుణాలు తీసుకున్నారు, బ్యాంక్ సిబ్బంది ప్రమేయముందా అనే కోణంలో ఆరా తీస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సివుంది.