పొంగిన ఏనుగుగడ్డ వాగు: రాకపోకలు బంద్ | Heavy rains in ibrahimpatnam in krishna district | Sakshi
Sakshi News home page

పొంగిన ఏనుగుగడ్డ వాగు: రాకపోకలు బంద్

Published Thu, Jun 18 2015 8:32 AM | Last Updated on Sun, Sep 3 2017 3:57 AM

ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల ఇబ్రహీంపట్నం మండలం కొడికలపూడి గ్రామం వద్ద ఉన్న ఏనుగుల గడ్డవాగు గురువారం తెల్లవారుజామున పొంగింది.

ఇబ్రహీంపట్నం: ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల ఇబ్రహీంపట్నం మండలం కొడికలపూడి గ్రామం వద్ద ఉన్న ఏనుగుల గడ్డవాగు గురువారం తెల్లవారుజామున పొంగింది. దాంతో కొడికలపూడి, చిలుకూరు, దామలూరు గ్రామాల మధ్య రహదారి కొట్టుకుపోయింది. దీంతో సదరు గ్రామాల మధ్య రాకపోకలు పూర్తిగా బంద్ అయ్యాయి. అంతేకాకుండా వాగు నీళ్లు గ్రామాల్లోని నివాసాల్లోకి ప్రవేశించాయి. అందువల్ల ఇళ్లలో ఉండలేని పరిస్థితి నెలకొందని గ్రామస్థులు వెల్లడించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement