తిరుమలలో భక్తుల రద్దీ | Heavy rush at Tirumala | Sakshi
Sakshi News home page

తిరుమలలో భక్తుల రద్దీ

Published Sun, Sep 6 2015 6:34 AM | Last Updated on Sun, Sep 3 2017 8:52 AM

Heavy rush at Tirumala

తిరుమల : తిరుమలలో ఆదివారం భక్తుల రద్దీ కొనసాగుతోంది. 31 కంపార్ట్మెంట్లు నిండి భక్తులు క్యూలైన్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 14 గంటలు, కాలినడక భక్తులకు 10 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది. కాగా నిన్న 82,610 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. కాగా ఈరోజు శ్రీవారి ఆలయంలో గోకులాష్టమి ఆస్థానం, రేపు ఉట్లోత్సవం జరుగనుండటంతో.. పలు ఆర్జిత సేవలు రద్దు చేసినట్లు టీటీడీ అధికారులు పేర్కొన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement