తిరుమల : తిరుమలలో ఆదివారం భక్తుల రద్దీ కొనసాగుతోంది. 31 కంపార్ట్మెంట్లు నిండి భక్తులు క్యూలైన్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 14 గంటలు, కాలినడక భక్తులకు 10 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది. కాగా నిన్న 82,610 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. కాగా ఈరోజు శ్రీవారి ఆలయంలో గోకులాష్టమి ఆస్థానం, రేపు ఉట్లోత్సవం జరుగనుండటంతో.. పలు ఆర్జిత సేవలు రద్దు చేసినట్లు టీటీడీ అధికారులు పేర్కొన్నారు.
తిరుమలలో భక్తుల రద్దీ
Published Sun, Sep 6 2015 6:34 AM | Last Updated on Sun, Sep 3 2017 8:52 AM
Advertisement
Advertisement