కృష్ణా: జిల్లాలోని నూజివీడు ట్రిపుల్ ఐటీ వద్ద బుధవారం రాత్రి ఉద్రిక్తత చోటుచేసుకుంది. ట్రిపుల్ ఐటీలో భోజన వసతి సరిగా లేదంటూ 2వేల మందికి విద్యార్థులు ఆందోళనకు దిగినట్టు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సివుంది.
నూజివీడు ట్రిపుల్ ఐటీలో విద్యార్థుల ఆందోళన
Published Wed, Jan 28 2015 9:56 PM | Last Updated on Fri, Nov 9 2018 4:59 PM
Advertisement
Advertisement