రైతు ఆదాయాన్ని పెంచండి | Increase Farmers Income | Sakshi
Sakshi News home page

రైతు ఆదాయాన్ని పెంచండి

Apr 27 2018 2:25 PM | Updated on Oct 1 2018 2:47 PM

Increase Farmers Income - Sakshi

సమావేశంలో మాట్లాడుతున్న రామరాజు

విజయనగరం ఫోర్ట్‌ : రైతు ఆదాయాన్ని రెట్టింపు చేయడానికి చర్యలు చేపట్టాలని వ్యవసాయ శాఖ కమిషన్‌రేట్‌ జాయింట్‌ డైరెక్టర్‌ రామరాజు, విశ్రాంత అడిషనల్‌ డైరెక్టర్‌ నారాయణ చౌదరి అన్నారు. స్థానిక వ్యవసాయ శాఖ కార్యాలయంలో గురువారం వ్యవసాయ శాఖ అధికారులతో వారు సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతుల ఆదాయం రెట్టింపు అయ్యే విధంగా కార్యచరణ ప్రణాళికను సిద్ధం చేయాలన్నారు.  వర్షాధార భూములు కాబట్టి చెరువులను అభివృద్ధి చేయించాలన్నారు. వ్యవసాయ శాఖ జేడీ జి.ఎస్‌.ఎన్‌.లీలావతి, డీడీ పి.అప్పలస్వామి పాల్గొన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement