మే 21లోగా ల్యాండ్‌పూలింగ్ పూర్తి | Landpuling completed by May 21 | Sakshi
Sakshi News home page

మే 21లోగా ల్యాండ్‌పూలింగ్ పూర్తి

Apr 23 2015 2:40 AM | Updated on Oct 16 2018 2:49 PM

రాజధాని కోసం చేపట్టిన భూసమీకరణ(ల్యాండ్‌పూలింగ్) ప్రక్రియను మే 21లోగా పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

సాక్షి, హైదరాబాద్: రాజధాని కోసం చేపట్టిన భూసమీకరణ(ల్యాండ్‌పూలింగ్) ప్రక్రియను మే 21లోగా పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో భూ సమీకరణను మరింత వేగవంతం చేయడానికి గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్ సీహెచ్ శ్రీధర్‌కు బాధ్యతలు అప్పగిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి గిరిధర్ అరమానె బుధవారం ఉత్తర్వులు జారీచేశారు.
 

Advertisement
 
Advertisement
Advertisement