కష్టకాలంలో రాజధాని ప్రాంత నిమ్మ రైతు | Lemon farmer of capital are in troubled | Sakshi
Sakshi News home page

కష్టకాలంలో రాజధాని ప్రాంత నిమ్మ రైతు

Published Sun, Jun 28 2015 3:00 AM | Last Updated on Sun, Sep 3 2017 4:28 AM

కష్టకాలంలో రాజధాని ప్రాంత నిమ్మ రైతు

కష్టకాలంలో రాజధాని ప్రాంత నిమ్మ రైతు

- కాపు సమయంలో చదును చేస్తారేమోనని ఆందోళన
- దిగుబడి పూర్తయ్యేవరకు నిలిపి వేయాలని విజ్ఞప్తి     
తాడికొండ:
అమరావతి రాజధాని ప్రాంత నిమ్మ తోటల రైతులు ఆందోళనతో కొట్టుమిట్టాడుతున్నారు. కాపు మీద ఉన్న పంటను ప్రభుత్వం ఎక్కడ చదును చేస్తుందోనని భయపడుతున్నారు. తుళ్ళూరు మండలంలోని రాయపూడి, బోరుపాలెం, అబ్బరాజుపాలెం గ్రామాల్లో దాదాపు 500 ఎకరాల్లో రైతులు నిమ్మ తోటలు సాగు చేస్తున్నారు. కృష్ణా పరివాహక ప్రాంతం కావటంతో దిగుబడి అధికంగా ఉంటుంది. రైతులు టన్నుల కొద్దీ పంటను రాష్ట్ర నలుమూలలకు ఎగుమతి చేస్తున్నారు. మంచి సైజ్ ఉండటంతో మార్కెట్‌లో అధిక ధర కూడా పలుకుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement