తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురంలో బాబూ జగ్జీవన్రావు విగ్రహాన్ని నెలకోల్పాలంటూ ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు ఆర్డీవో ఆఫీస్ ఎదుటు ధర్నాకు దిగారు. ఈ విషయమై రెవెన్యూ అధికారులకు వినతిపత్రం అందజేశారు.
విగ్రహం కోసం ఎమ్మార్పీఎస్ ధర్నా
Published Sat, Sep 19 2015 1:15 PM | Last Updated on Sun, Sep 3 2017 9:38 AM
Advertisement
Advertisement