అవినీతికి పాల్పడితే.... | Minister Sunita warning to Ration shop Dealers | Sakshi
Sakshi News home page

అవినీతికి పాల్పడితే....

Published Thu, Jun 26 2014 2:41 PM | Last Updated on Sat, Sep 2 2017 9:26 AM

పరిటాల సునీత

పరిటాల సునీత

అనంతపురం: అవినీతికి పాల్పడినవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పౌరసరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత హెచ్చరించారు. రేషన్ షాపుల్లో అవినీతికి పాల్పడితే సహించేదిలేదన్నారు.

రుణాలు తీసుకున్న రైతులకు, డ్వాక్రా మహిళలకు నోటీసులు ఇవ్వద్దని బ్యాంకర్లను కోరినట్లు మంత్రి సునీత తెలిపారు. ప్రభుత్వం రుణాలు రద్దు చేస్తామని చెప్పి, ఇంతవరకు ఎటువంటి నిర్ణయం ప్రకటించకపోవడంతో బ్యాంకర్లు రుణం తీసుకున్నవారికి నోటీసులు జారీ చేస్తున్న విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement