రాజధానిపై మాట్లాడటం దండగ | MLA Kondababu is not interest to Speak on AP Capital | Sakshi
Sakshi News home page

రాజధానిపై మాట్లాడటం దండగ

Published Sat, Aug 30 2014 2:42 PM | Last Updated on Sat, Aug 18 2018 5:48 PM

వనమా వెంకటేశ్వర రావు(కొండబాబు) - Sakshi

వనమా వెంకటేశ్వర రావు(కొండబాబు)

కాకినాడ: ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎంపిక కోసం  కేంద్రం నియమించిన శివరామకృష్ణన్ కమిటీ ఇచ్చిన నివేదికపై స్పందించడానికి   టిడిపి కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర రావు(కొండబాబు)నిరాకరించారు. ఏపీ రాజధానిగా కాకినాడను చేయరన్నారు.  ఇక దాని గురించి మాట్లాడటం దండగ అని ఆయన అన్నారు.
 
రాజధాని విషయంపై మాట్లాడేందుకు తమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి మండలి ఉందని ఆయన తెలిపారు. ఈ అంశంపై మాట్లాడటానికి ఆయన ఇష్టపడలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement