గత ఐదురోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా తిరుమలలో శుక్రవారం భక్తుల రద్దీ బాగా తగ్గింది.
వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో 7 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరుడిని దర్శించుకునేందుకు భక్తులకు సర్వదర్శనానికి 4 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 2 గంటలు సమయం పడుతోంది. అయితే ప్రత్యేక ప్రవేశ దర్శనానికి గంట సమయం పడుతుండగా, ఆలయంలో లఘు దర్శనాన్ని శుక్రవారం టీటీడీ అధికారులు అమలు చేస్తున్నారు.
తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ
Published Fri, Oct 25 2013 9:04 AM | Last Updated on Tue, Aug 28 2018 5:54 PM
Advertisement
Advertisement