తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ | Normal rush in tirumala today | Sakshi
Sakshi News home page

తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ

Published Fri, Oct 25 2013 9:04 AM | Last Updated on Tue, Aug 28 2018 5:54 PM

Normal rush in tirumala today

గత ఐదురోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా తిరుమలలో శుక్రవారం భక్తుల రద్దీ బాగా తగ్గింది.  
వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో 7 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరుడిని దర్శించుకునేందుకు భక్తులకు  సర్వదర్శనానికి 4 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 2 గంటలు సమయం పడుతోంది. అయితే ప్రత్యేక ప్రవేశ దర్శనానికి గంట సమయం పడుతుండగా, ఆలయంలో లఘు దర్శనాన్ని శుక్రవారం టీటీడీ అధికారులు అమలు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement