తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం | normal rush in tirumala | Sakshi

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

Dec 23 2017 8:43 AM | Updated on Jun 2 2018 2:56 PM

సాక్షి, తిరుమల: తిరుమలలో శనివారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. స్వామివారి దర‍్శనం కోసం 5 కంపార్టుమెంట‍్లలో భక్తులు వేచిఉన్నారు. సర‍్వదర‍్శనానికి 3 గంటలు, ప్రత్యేక దర‍్శనానికి 2 గంటల సమయం పడుతుంది. శుక్రవారం శ్రీవారిని 67,628 మంది భక్తులు దర‍్శించుకున్నారు.  నిన‍్న శ్రీవేంకటేశ‍్వరస్వామి హుండీ ద్వారా రూ.2.93 కోట‍్లు వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement