టి. నర్సపురం(పశ్చిమగోదావరి): ఇంటి ముందు అరుగుపై నిద్రపోత్తున్న వ్యక్తిపై గుర్తుతెలియని దుండగులు యాసిడ్తో దాడి చేశారు. దీంతో ఆ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లా టి.నర్సపురం మండలంలో బుధవారం ఉదయం చోటుచేసుకుంది. మండలంలోని వెంగపాడులో నరదల పెంటయ్య పై గుర్తు తెలియని వ్యక్తి పై గుర్తు తెలియకి వ్యక్తులు దాడి చేశారు. దీంతో బాధితుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
వ్యక్తి పై యాసిడ్ దాడి
Published Wed, Sep 23 2015 10:33 PM | Last Updated on Sat, Apr 6 2019 8:52 PM
Advertisement
Advertisement