తిరుమల: తిరుమలలో స్వామివారి దర్శనానికి భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. సోమవారంతో కంపార్ట్మెంట్లన్ని భక్తులతో కిక్కిరిసిపోగా.. ఈరోజు శ్రీవారిని దర్శించుకోవడానికి 4 కంపార్ట్మెంట్లోలో మాత్రమే భక్తులు వేచిఉన్నారు. స్వామివారి ప్రత్యేక దర్శనానికి 2 గంటలు, కాలినడక భక్తులకు 3 గంటలు, సర్వదర్శనానికి 4 గంటలు పడుతోంది.
తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ
Published Tue, Jul 7 2015 7:41 AM | Last Updated on Sun, Sep 3 2017 5:04 AM
Advertisement
Advertisement