తాడిపత్రి మండలంలో నెలకొన్న ఉద్రిక్తత | To Provide Jobs Tension Rises In Tadipatri Mandal | Sakshi

తాడిపత్రి మండలంలో నెలకొన్న ఉద్రిక్తత

Jul 2 2019 4:35 PM | Updated on Jul 2 2019 5:19 PM

సాక్షి, అనంతపురం: జిల్లాలోని తాడిపత్రి మండలం ఊరుచింతలలో పెన్నా సిమెంట్స్ పరిశ్రమ ప్రజాభిప్రాయ సేకరణలో ఉద్రిక్తత నెలకొంది. తమకు ఉద్యోగాలు ఇవ్వలేదన్నకారణంతో మనస్తాపం చెందిన పెద్దిరాజు అనే యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా  గ్రామస్తులు అడ్డుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement