రూ.10 లక్షల విలువ చేసే ఎర్రచందనం స్వాధీనం | Red scaners, Red sander smuggling, forest officials, kadapa district | Sakshi
Sakshi News home page

రూ.10 లక్షల విలువ చేసే ఎర్రచందనం స్వాధీనం

Published Mon, Dec 15 2014 8:54 PM | Last Updated on Thu, Oct 4 2018 6:03 PM

Red scaners, Red sander smuggling, forest officials, kadapa district

కడప: ఎర్రచందనం స్మగ్లింగ్ యదేచ్ఛగా కొనసాగుతోంది. ఎర్రచందనం స్మగ్లింగ్ కార్యకలాపాలను అడ్డుకునేందుకు అటవీశాఖ అధికారులు ఎప్పుటికప్పుడూ చర్యలు చేపడుతూనే ఉన్నారు. తాజాగా కడప జిల్లాలో మైదకూరు మండలం జీవిసత్రం వద్ద అక్రమంగా ఎర్రచందనాన్ని తరలిస్తున్న నలుగురిని అధికారులు అరెస్ట్ చేశారు. వారినుంచి రూ. 10 లక్షల విలువచేసే ఎర్రచందనాన్ని స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు వెల్లడించారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement