పుత్తూరు: మరోసారి ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పుత్తూరు చెక్ పోస్టు వద్ద పోలీసులు తెల్లవారు జామున తనిఖీలు నిర్వహించగా ఓ పాల వ్యాన్ లో ఎర్రచందనం దుంగలు కనిపించాయి. దీంతో మొత్తం 27 ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకొని సీజ్ చేశారు.
Published Fri, Jan 8 2016 7:14 AM | Last Updated on Tue, Aug 21 2018 5:52 PM
పుత్తూరు: మరోసారి ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పుత్తూరు చెక్ పోస్టు వద్ద పోలీసులు తెల్లవారు జామున తనిఖీలు నిర్వహించగా ఓ పాల వ్యాన్ లో ఎర్రచందనం దుంగలు కనిపించాయి. దీంతో మొత్తం 27 ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకొని సీజ్ చేశారు.