
కేవీకేను సందర్శించిన తమిళ రైతులు
కడప అగ్రికల్చర్ : ఊటుకూరులోని కృషి విజ్ఞాన కేంద్రాన్ని బుధవారం తమిళనాడుకు చెందిన రైతులు సందర్శించి చిరుధాన్యాల సాగు వివరాలను గృహ విజ్ఞాన శాస్త్రవేత్త టి స్వర్ణలతాదేవిని అడిగి తెలుసుకున్నారు.
Published Thu, Sep 18 2014 2:18 AM | Last Updated on Mon, Oct 1 2018 2:03 PM
కేవీకేను సందర్శించిన తమిళ రైతులు
కడప అగ్రికల్చర్ : ఊటుకూరులోని కృషి విజ్ఞాన కేంద్రాన్ని బుధవారం తమిళనాడుకు చెందిన రైతులు సందర్శించి చిరుధాన్యాల సాగు వివరాలను గృహ విజ్ఞాన శాస్త్రవేత్త టి స్వర్ణలతాదేవిని అడిగి తెలుసుకున్నారు.