సెప్టెంబర్ 27న టెలికం పింఛన్ లోక్ అదాలత్ | Telecom Pension Lok Adalat on september 27 | Sakshi
Sakshi News home page

సెప్టెంబర్ 27న టెలికం పింఛన్ లోక్ అదాలత్

Published Thu, Aug 22 2013 12:52 AM | Last Updated on Sat, Aug 11 2018 8:24 PM

Telecom Pension Lok Adalat on september 27

సాక్షి, హైదరాబాద్: టెలికం శాఖ ఆంధ్రప్రదేశ్ సర్కిల్ త్రైమాసిక పింఛన్ అదాలత్‌ను వచ్చే నెల 27న నిర్వహించనున్నట్టు టెలికం అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. అబిడ్స్‌లోని కమ్యూనికేషన్ ఖాతాల ప్రధాన నియంత్రణ కార్యాలయం మొదటి అంతస్తులో అదాలత్ ఉంటుందని, టెలికం, బీఎస్‌ఎన్‌ఎల్ పింఛన్‌దారులు తమ సమస్యలను వచ్చే నెల 18లోపు కమ్యూనికేషన్ అకౌంట్స్ అధికారి(పింఛన్-1)కి లిఖితపూర్వకంగా అందజేయాలని సూచించారు. ఇతర వివరాలకు 040-24761445 ఫోన్ నంబర్‌లో సంప్రదించవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement