పాముకాటుకు మహిళారైతు మృతి | The woman farmer killed with a snake bite | Sakshi
Sakshi News home page

పాముకాటుకు మహిళారైతు మృతి

Published Thu, Jan 28 2016 3:10 PM | Last Updated on Sun, Sep 3 2017 4:29 PM

The woman farmer killed with a snake bite

పొలంలో పని చేసుకుంటున్న మహిళా రైతు పాము కాటుకు గురై మృతిచెందిన సంఘటన ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం మల్కాపురం గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన వీరమాసు సుధ(26) బావి వద్ద పని చేసుకుంటున్న సమయంలో పాము కాటు వేయడంతో.. ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. దీంతో ఆమెను ఆస్పత్రికి తరలించడానికి ప్రయత్నించగా.. అప్పటికే మృతిచెందింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement