రాజమండ్రిలో పేలిన ట్రాన్స్‌ఫార్మర్ | transformer blast in rajahmundry | Sakshi
Sakshi News home page

రాజమండ్రిలో పేలిన ట్రాన్స్‌ఫార్మర్

Published Wed, May 27 2015 4:09 PM | Last Updated on Wed, Apr 3 2019 3:52 PM

transformer blast in rajahmundry

తూర్పుగోదావరి: రాజమండ్రి రూరల్ మండలంలోని బొంగూరు గ్రామంలో ఉన్న 220 కేవీ సబ్‌స్టేషన్‌లో ప్రమాదవశాత్తూ బుధవారం ట్రాన్‌ఫార్మర్ పేలింది. ఈ ఘటనతో సుమారు రూ.5 లక్షల ఆస్తి నష్టం జరిగింది. ట్రాన్స్‌ఫార్మర్ పేలడంతో మండల పరిధిలోని 13 గ్రామాలకు కరెంటు సరఫరా నిలిచిపోయింది. విద్యుత్ పునరుద్ధరణకు అధికారులు చర్యలు చేపట్టారు.
(రాజమండ్రి రూరల్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement