ప్రభుత్వ వైఫల్యం వల్లే ఫిరంగిపురం ఘటన | Ummareddy venkateswarlu takes on state government over Phirangipuram quarry blast | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ వైఫల్యం వల్లే ఫిరంగిపురం ఘటన

Published Sat, May 27 2017 7:56 PM | Last Updated on Tue, Sep 5 2017 12:09 PM

Ummareddy venkateswarlu takes on state government over Phirangipuram quarry blast

హైదరాబాద్‌ : ప్రభుత్వ వైఫల్యం వల్లే ఫిరంగిపురం క్వారీ ఘటన చోటుచేసుకుందని ఏపీ శాసనమండలి ప్రతిపక్ష నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని ఆయన శనివారమిక్కడ డిమాండ్‌ చేశారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి దోషులపై  కఠిన చర్యలు తీసుకోవాలని ఉమ్మారెడ్డి డిమాండ్‌ చేశారు. మరోవైపు నరసరావుపేట ప్రభుత్వ ఆస్పత్రి ఎదుట దళిత సంఘాలు ఆందోళనకు దిగాయి. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement