జూన్ 5 నుంచి విశాఖ ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె! | Visakhapatnam region RTC employees strike from June 5th | Sakshi
Sakshi News home page

జూన్ 5 నుంచి విశాఖ ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె!

Published Sun, May 25 2014 12:30 PM | Last Updated on Sat, Sep 2 2017 7:50 AM

Visakhapatnam region RTC employees strike from June 5th

విశాఖ: పెండింగ్‌ సమస్యలను పరిష్కరించాలంటూ విశాఖ రీజియన్‌లోని ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగునున్నారు. సమస్యల్ని పరిష్కరించకపోతే వచ్చే నెల 5 తేది నుంచి సమ్మె చేపట్టనున్నట్టు ఆర్టీసీ కార్మికులు హెచ్చరించారు. 
 
విశాఖ రీజియన్ పరిధిలోని 9 డిపోల్లో అనేక సమస్యలున్నాయని ఆర్టీసీ కార్మికులు అధికారులు దృష్టికి గతకొద్దికాలంగా తీసుకువెళ్తున్నారు. అయితే సమస్యలను అధికారులు పరిష్కరించడంలో విఫలమయ్యారని.. అందుకే తాము సమ్మె బాట పట్టనున్నట్టు ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులు వివరణ ఇచ్చారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement