అద్దె ఇంటి కోసం వచ్చి... కత్తులతో బెదిరించారు | Woman Robbed | Sakshi

అద్దె ఇంటి కోసం వచ్చి... కత్తులతో బెదిరించారు

May 15 2015 6:14 PM | Updated on Sep 3 2017 2:06 AM

అద్దె ఇంటికోసం వచ్చిన నలుగురు వ్యక్తులు ఓ గృహిణిని కత్తులతో బెదిరించి... బంగారు ఆభరణాలు దోచుకెళ్లారు.

నెల్లూరు : అద్దె ఇంటికోసం వచ్చిన నలుగురు వ్యక్తులు ఓ గృహిణిని కత్తులతో బెదిరించి... బంగారు ఆభరణాలు దోచుకెళ్లారు. ఈ సంఘటన నెల్లూరు జిల్లాలోని భక్తవత్సల నగరంలో శుక్రవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. దుండుగులు దోచుకెళ్లిన బంగారం విలువ రూ.1.15 లక్షలు ఉంటుందని బాధితురాలు పోలీసులకు తెలిపింది. ఫిర్యాదు అందుకున్న పోలీసులు దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement