5 నుంచి జగన్ సమైక్య శంఖారావం కొనసాగింపు | ys jagan samaikya sankharavam yatra continue from 5th | Sakshi

5 నుంచి జగన్ సమైక్య శంఖారావం కొనసాగింపు

Jan 2 2014 8:03 PM | Updated on Jul 25 2018 4:09 PM

5 నుంచి జగన్ సమైక్య శంఖారావం కొనసాగింపు - Sakshi

5 నుంచి జగన్ సమైక్య శంఖారావం కొనసాగింపు

ఈ నెల 5వ తేదీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి సమైక్య శంఖారావం కొనసాగించనున్నారు.

హైదరాబాద్: ఈ నెల 5వ తేదీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి  సమైక్య శంఖారావం కొనసాగించనున్నారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా అక్టోబర్ 26న హైదరాబాద్ ఎల్బి స్టేడియంలో జగన్ సమైక్య శంఖారావం పూరించిన విషయం తెలిసిందే.

చిత్తూరు జిల్లా తంబళ్లపల్లి నియోజకవర్గం నుంచి సమైక్యశంఖారావం  ప్రారంభమవుతుందని వైఎస్‌ఆర్‌ సీపీ ప్రోగ్రామ్‌ కో ఆర్డినేటర్‌ తలశిల రఘురాం చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement