
సాక్షి, తిరుమల : ఏపీ, తెలంగాణ ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శంకర్నారాయణ తిరుమల శ్రీవారిని ఆదివారం దర్శించుకున్నారు. ఉదయం నైవేద్య విరామ సమయంలో ఆయన తన కుటుంబీకులతో కలిసి ఆలయానికి వచ్చి ధ్వజస్తంభానికి మొక్కుకున్నారు. అనంతరం శ్రీవారిని, వకుళమాతను దర్శించుకుని, హుండీలో కానుకలు సమర్పించారు. ఈ సందర్భంగా జస్టిస్కు తిరుమల ప్రోటోకాల్ జడ్జి సన్యాసినాయుడు ప్రత్యేక దర్శనం కల్పించి, లడ్డూప్రసాదాలు అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment