భక్త జనసంద్రంగా భీమిలి బీచ్ | divotis Rush at the BHIMILI beach | Sakshi
Sakshi News home page

భక్త జనసంద్రంగా భీమిలి బీచ్

Published Mon, Feb 8 2016 10:35 AM | Last Updated on Sun, Sep 3 2017 5:11 PM

divotis Rush at the BHIMILI  beach

మహోదయం సముద్ర స్నానాల సందర్భంగా భీమిలిలోని గోస్థని సాగర సంగమ తీరంలో భక్తులు పవిత్ర స్నానాలు ఆచరిస్తున్నారు. సోమవారం తెల్లవారుజాము నుంచే భక్తులు బారులు తీరడంతో.. తీర ప్రాంతం జనసంద్రంగా మారింది. ఈ ఒక్క రోజే సుమారు 3 లక్షల మంది భక్తులు పుణ్య స్నానాలు ఆచరిస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. తెల్లవారుజామున మంత్రి మానిక్యాల రావు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి మహోదయాన్ని ప్రారంభించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement