ప్రభుత్వ బాలికల ఐటీఐలో 2016–17 విద్యా సంవత్సరంలో వివిధ కోర్సుల ప్రవేశాలకు పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థినుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ ఆర్ఎల్ రంగరాజు ఒక ప్రకటనలో తెలిపారు.
ఐటీఐ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
Published Wed, Jul 20 2016 12:58 AM | Last Updated on Thu, Oct 4 2018 5:34 PM
అనంతపురం ఎడ్యుకేషన్ : ప్రభుత్వ బాలికల ఐటీఐలో 2016–17 విద్యా సంవత్సరంలో వివిధ కోర్సుల ప్రవేశాలకు పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థినుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ ఆర్ఎల్ రంగరాజు ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తులు ఐటీఐలో బుధవారం ఉదయం నుంచి సాయంత్రం 5 గంటల వరకు లభిస్తాయని పూర్తి చేసిన దరఖాస్తులు ఆగస్టు 10వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు తీసుకుంటామన్నారు.
Advertisement
Advertisement