రాగులపాడు లిఫ్ట్‌కు చేరుకున్న కృష్ణా జలాలు | krishna water to ragulapadu lift | Sakshi
Sakshi News home page

రాగులపాడు లిఫ్ట్‌కు చేరుకున్న కృష్ణా జలాలు

Published Wed, Aug 10 2016 11:58 PM | Last Updated on Wed, Aug 29 2018 9:29 PM

రాగులపాడు వద్ద ఎత్తిపోతల పథకం - Sakshi

రాగులపాడు వద్ద ఎత్తిపోతల పథకం

వజ్రకరూరు :
రాగులపాడు గ్రామ సమీపంలోని హంద్రీనీవా సుజల స్రవంతి పథకంలోని లిఫ్ట్‌కు బుధవారం ఉదయం 8 గంటలకు కృష్ణా జలాలు చేరుకున్నాయి.  అధికారులు మూడు పంప్‌ల ద్వారా నీటిని లిఫ్ట్‌ చేస్తున్నారు.  ఒక్కొక్క పంపు నుంచి 350 క్యూసెక్కుల మేర నీరు వెళుతున్నట్లు అధికారులు తెలిపారు.  ఈఈ రాజశేఖర్, డీఈ రామచంద్ర, జేఈ వాసుదేవ,ఏఈ ఎర్రిస్వామి తదితరులు నీటి పంపింగ్‌ను పరిశీలించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement