ఇరు వర్గాల ఘర్షణ.. వ్యక్తి మృతి | man dies two batches fighting in beemavaram | Sakshi
Sakshi News home page

ఇరు వర్గాల ఘర్షణ.. వ్యక్తి మృతి

Published Mon, Dec 12 2016 9:26 AM | Last Updated on Mon, Sep 4 2017 10:33 PM

man dies two batches fighting in beemavaram

భీమవరం(పశ్చిమగోదావరి): ఇరు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో ఓ వ్యక్తి మృతిచెందగా.. పలువురికి గాయాలయ్యాయి. ఈ సంఘటన పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో సోమవారం చోటుచేసుకుంది. స్థానిక గెస్ట్‌హౌస్ రోడ్‌లో ఇరువర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. చినికి చినికి గాలి వానలా మారిన వివాదం ఒకరి పై ఒకరు దాడి చేసుకునే వరకు వెళ్లింది.

ఈ ఘర్షణలో ఓ వ్యక్తి మృతిచెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి పరిస్థితిని అదుపులోకి తేవడానికి యత్నిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement