
ఎస్ఐకి వినతిపత్రం ఇస్తున్న నాయకులు
వనపర్తిరూరల్ : నాగర్కర్నూల్ పార్లమెంట్ సభ్యుడు నంది ఎల్లయ్య కనబడుట లేదని ఆరోపిస్తూ శనివారం వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి మద్దిరాల విష్ణువర్ధన్రెడ్డి పోలీస్స్టేషన్లో వినతిపత్రం అందజేశారు.
Published Sat, Aug 27 2016 9:50 PM | Last Updated on Tue, Mar 19 2019 6:59 PM
ఎస్ఐకి వినతిపత్రం ఇస్తున్న నాయకులు
వనపర్తిరూరల్ : నాగర్కర్నూల్ పార్లమెంట్ సభ్యుడు నంది ఎల్లయ్య కనబడుట లేదని ఆరోపిస్తూ శనివారం వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి మద్దిరాల విష్ణువర్ధన్రెడ్డి పోలీస్స్టేషన్లో వినతిపత్రం అందజేశారు.