'రాజమండ్రి ఎయిర్ పోర్ట్ విస్తరణకు 170 కోట్లు' | murali mohan comments on raja mandri airport development | Sakshi
Sakshi News home page

'రాజమండ్రి ఎయిర్ పోర్ట్ విస్తరణకు 170 కోట్లు'

Published Wed, Jan 6 2016 2:11 PM | Last Updated on Sun, Sep 3 2017 3:12 PM

murali mohan comments on raja mandri airport development

రాజమండ్రి: రాజమండ్రి విమానాశ్రయ విస్తరణను రూ. 170 కోట్లతో చేపట్టనున్నట్లు పార్లమెంట్ సభ్యుడు మాగంటి మురళీమోహన్ బుధవారం తెలిపారు. ఎయిర్ పోర్టుకు ప్రయాణికుల సంఖ్య పెరుగుతోందని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో మరిన్ని సర్వీసులు ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు. త్వరలో రాజమండ్రి- తిరుపతి- బెంగళూరు, రాజమండ్రి- తిరుపతి- చెన్నై సర్వీసులను ప్రారంభించడానికి ప్రయత్నిస్తున్నట్లు మురళీమోహన్ స్పష్టం చేశారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement