
నేత్రపర్వం.. సహస్రదీపాలంకరణ
భీమవరం : భీమవరం రెండో పట్టణ æపరిధి జువ్వలపాలెం రోడ్డులోని శ్రీ పద్మావతి వేంకటేశ్వరస్వామి వారి దేవాలయంలో శ్రావణ శుక్రవారాన్ని పురస్కరించుకుని అమ్మవారికి విశేషపూజలు నిర్వహించారు.
Published Fri, Aug 19 2016 11:05 PM | Last Updated on Mon, Sep 4 2017 9:58 AM
నేత్రపర్వం.. సహస్రదీపాలంకరణ
భీమవరం : భీమవరం రెండో పట్టణ æపరిధి జువ్వలపాలెం రోడ్డులోని శ్రీ పద్మావతి వేంకటేశ్వరస్వామి వారి దేవాలయంలో శ్రావణ శుక్రవారాన్ని పురస్కరించుకుని అమ్మవారికి విశేషపూజలు నిర్వహించారు.