తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. సర్వదర్శనానికి గంట సమయం పడుతోంది. ఈ రోజు రాత్రి 9 గంటలకు అశ్వవాహనంపై శ్రీవారు ఊరేగనున్నారు. గురువారం జరిగే చక్రస్నానంతో నవరాత్రి బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.
Published Wed, Oct 21 2015 8:39 PM | Last Updated on Sun, Sep 3 2017 11:18 AM
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. సర్వదర్శనానికి గంట సమయం పడుతోంది. ఈ రోజు రాత్రి 9 గంటలకు అశ్వవాహనంపై శ్రీవారు ఊరేగనున్నారు. గురువారం జరిగే చక్రస్నానంతో నవరాత్రి బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.