23న దివ్య దర్శనం
Published Thu, Jan 12 2017 11:29 PM
కర్నూలు(న్యూసిటీ):
దేవాదాయ ధర్మదాయ శాఖ ఆధ్వర్యంలో ఈనెల 23వ తేదీన దివ్య దర్శనం కార్యక్రమం నిర్వహిస్తామని సహాయ కమిషనర్ సి.వెంకటేశ్వర్లు తెలిపారు. దివ్య దర్శనం కోసం 960 మంది దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. కలెక్టర్ లాటరీ తీసి ఎంపిక చేస్తారని పేర్కొన్నారు. కార్యక్రమాన్ని ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి, జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్, దేవాదాయ ధర్మాదాయ శాఖ ఉప కమిషనర్ బి.గాయత్రి దేవి తదితరులు హాజరవుతారని పేర్కొన్నారు. విడతల వారీగా దివ్య దర్శనం చేయిస్తామని తెలిపారు.
Advertisement
Advertisement
తప్పక చదవండి
- Kalki 2898 AD: ‘కల్కి’లో ‘కలి’ ఎవరు? నాగ్ అశ్విన్ ఏం చూపించబోతున్నాడు?
- అమర్నాథ్ యాత్ర రిజిస్ట్రేషన్లు షురూ
- హీరోయిన్ సోనాక్షికి లగ్జరీ కారు గిఫ్ట్ ఇచ్చిన భర్త.. రేటు ఎంతంటే?
- ప్రాణం తీసిన ‘లవ్ ప్రపోజల్’
- కాజీపేట-బల్లార్ష రూట్లో పనులు.. పలు రైళ్లు రద్దు
- ‘విద్యుత్’ కమిషన్ విచారణ నిలిపేయండి
- నాడు కారుకూతలు.. నేడు పథకాల్లో కోతలు
- 'మాన్సాస్' కౌలు కిరికిరి
- రాజ్యాంగేతర శక్తుల కరాళ నృత్యం
- ప్రవళిక కుటుంబానికి న్యాయం చేయాలి
Advertisement