ఆటోను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు..ఒకరి మృతి | one killed in road accident in ysr diestrict | Sakshi
Sakshi News home page

ఆటోను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు..ఒకరి మృతి

Published Wed, Sep 14 2016 12:23 PM | Last Updated on Thu, Aug 30 2018 4:07 PM

ఆటోను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు..ఒకరి మృతి - Sakshi

ఆటోను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు..ఒకరి మృతి

రాయచోటి(వైఎస్సార్ జిల్లా): రాయచోటి మండలం శిబ్యాల సమీపంలో ఆటోను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఖాదర్‌సాబ్(70) అనే వృద్ధుడు మృతిచెందగా..పది మందికి తీవ్రగాయాలయ్యాయి.

ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం రాయచోటి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బాధితులంతా సుండుపల్లి మండలం బేస్తపల్లికి చెందినవారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement