27 నుంచి పవిత్రోత్సవాలు | pavitrosthavalu from this month 27th | Sakshi
Sakshi News home page

27 నుంచి పవిత్రోత్సవాలు

Published Sat, Aug 20 2016 11:08 PM | Last Updated on Mon, Sep 4 2017 10:06 AM

pavitrosthavalu from this month 27th

ద్వారకా తిరుమల : శ్రీవారి ఆలయ ఉపాలయమైన లక్ష్మీపురంలోని శ్రీ సంతాన వేణుగోపాల జగన్నాథ వేంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రీనివాసుని దివ్య పవిత్రోత్సవాలు ఈ నెల 27 నుంచి 30 వరకు జరగనున్నాయి.  ఏడాది పొడవునా ఆలయంలో తెలిసీ తెలియక జరిగిన తప్పుల ప్రాయశ్చిత్తం నిమిత్తం ఈ పవిత్రోత్సవాలను నిర్వహిస్తారు. 27న అంకురార్పణ, 28న పవిత్రాదివాసము, 29న పవిత్రారోహణ, 29న పవిత్ర అవరోహణ నిర్వహించనున్నట్టు ఈవో వేండ్ర త్రినాథరావు తెలిపారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement