ఎస్కేయూ వీసీకి సాంబయ్య పురస్కారం | sambaiah puraskaram to sku vc | Sakshi
Sakshi News home page

ఎస్కేయూ వీసీకి సాంబయ్య పురస్కారం

Published Mon, Jun 12 2017 11:36 PM | Last Updated on Tue, Nov 6 2018 5:13 PM

ఎస్కేయూ వీసీకి సాంబయ్య పురస్కారం - Sakshi

ఎస్కేయూ వీసీకి సాంబయ్య పురస్కారం

ఎస్కేయూ : ఎస్కేయూ వీసీ ప్రొఫెసర్‌ కె.రాజగోపాల్‌ సాంబయ్య పురస్కారాన్ని అందుకున్నారు. గుంటూరులో జరిగిన ఓ కార్యక్రమంలో ఈ నెల 11న నిర్వాహకులు పురస్కారాన్ని వీసీకి అందజేశారు. విద్య, వైద్య, వైజ్ఞానిక సేవా రంగాల్లో విశిష్టమైన సేవలు అందించిన వారికి సీహెచ్‌ సాంబయ్య స్మారక పురస్కారాన్ని ఏటా అందిస్తున్నారు. ఈ ఏడాదికి ఎస్కేయూ వీసీని ఎంపిక చేశారు. విద్యా రంగంలో ఎనలేని సేవలు అందించి, పాలనదక్షులుగా ఎస్కేయూను ప్రగతి పథంలో నడిపిస్తున్నారని వీసీ ప్రొఫెసర్‌ కె.రాజగోపాల్‌ను పలువురు అభినందించారు.  రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ కె.సుధాకర్‌బాబు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement