ఆలయంలో చోరీ | theft in the temple | Sakshi
Sakshi News home page

ఆలయంలో చోరీ

Published Sun, Nov 6 2016 11:42 AM | Last Updated on Mon, Sep 4 2017 7:23 PM

theft in the temple

నందిగామ(కృష్ణాజిల్లా): ఆంజనేయస్వామి ఆలయంలో చోరీ జరిగిన సంఘటన కృష్ణాజిల్లా నందిగామ మండలం గొళ్లముడిలో శనివారం రాత్రి చోటుచేసుకుంది. గ్రామంలోని రామాలయం, ఆంజనేయస్వామి ఆలయాల్లో శనివారం రాత్రి గుర్తుతెలియని దుండగులు ప్రవేశించి రెండు హుండీలతో పాటు స్వామివారి బంగారు, వెండి ఆభరణాలు ఎత్తుకెళ్లారు. ఆదివారం ఇది గుర్తించిన గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement