
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
తిరుమల: తిరుమలలో మంగళవారం ఉదయం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి 8 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వ దర్శనానికి 6 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 4 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటల లోపు సమయం పడుతోంది.
గదుల వివరాలు:
ఉచిత గదులు - 5 ఖాళీగా ఉన్నాయి.
రూ.50 గదులు - 2 ఖాళీగా ఉన్నాయి
రూ.100 గదులు - ఖాళీ లేవు.
రూ.500 గదులు - ఖాళీ లేవు.
ఆర్జిత సేవా టికెట్ల వివరాలు:
ఆర్జిత బహ్మోత్సవం - ఖాళీ లేవు
సహస్ర దీపాలంకరణ సేవ - 70 ఖాళీగా ఉన్నాయి.
వసంతోత్సం - ఖాళీ లేవు.
మంగళవారం ప్రత్యేక సేవ అష్టదళ పాదపద్మారాధన.