రేపు ప్రమాదరహిత వారోత్సవాల ముగింపు | Tomorrow end of riskless week | Sakshi
Sakshi News home page

రేపు ప్రమాదరహిత వారోత్సవాల ముగింపు

Published Fri, Jul 29 2016 4:36 PM | Last Updated on Wed, Mar 28 2018 11:26 AM

Tomorrow end of riskless week

తాండూరు: ప్రమాద రహిత వారోత్సవాల ముగింపు కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు తాండూరు ఆర్టీసీ డిపో మేనేజర్‌ కృష్ణమూర్తి శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. శనివారం ఉదయం 9 గంటలకు నిర్వహించనున్న ఈ సమావేశానికి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డితోపాటు ఆర్టీసీ ఈడీ, ఆర్‌ఎం, హైదరాబాద్‌ 1, 2, పికెట్‌, వికారాబాద్‌, పరిగి, తాండూరు డిపోలకు చెందిన అధికారులు పాల్గొంటారని ఆయన వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement