మంజీరా నదిలో పడి గల్లంతైన ఇద్దరు యువకుల మృతదేహాలు లభ్యమయ్యాయి.
మంజీరాలో గల్లంతైన యువకులు మృతి
Jul 22 2016 3:26 PM | Updated on Oct 17 2018 6:06 PM
మద్నూరు: మంజీరా నదిలో పడి గల్లంతైన ఇద్దరు యువకుల మృతదేహాలు లభ్యమయ్యాయి. నిజామాబాద్ జిల్లా మద్నూరు మండలం కుర్ల వద్ద గురువారం సాయంత్రం ఇద్దరు యువకులు మంజీరా లో గల్లంతయ్యారు. గత రాత్రి నుంచి గాలింపు చర్యలు చేపడుతున్న స్థానికులకు శుక్రవారం మృతదేహాలు లభించాయి. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Advertisement