మంజీరాలో గల్లంతైన యువకులు మృతి | two young man died in nizamabad district | Sakshi
Sakshi News home page

మంజీరాలో గల్లంతైన యువకులు మృతి

Jul 22 2016 3:26 PM | Updated on Oct 17 2018 6:06 PM

మంజీరా నదిలో పడి గల్లంతైన ఇద్దరు యువకుల మృతదేహాలు లభ్యమయ్యాయి.

మద్నూరు: మంజీరా నదిలో పడి గల్లంతైన ఇద్దరు యువకుల మృతదేహాలు లభ్యమయ్యాయి. నిజామాబాద్ జిల్లా మద్నూరు మండలం కుర్ల వద్ద గురువారం సాయంత్రం ఇద్దరు యువకులు మంజీరా లో గల్లంతయ్యారు. గత రాత్రి నుంచి గాలింపు చర్యలు చేపడుతున్న స్థానికులకు శుక్రవారం మృతదేహాలు లభించాయి. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement