గుర్తు తెలియని వాహనం ఢీ కొని వ్యక్తి మృతి | Unknown vehicle hit and killed a man | Sakshi
Sakshi News home page

గుర్తు తెలియని వాహనం ఢీ కొని వ్యక్తి మృతి

Published Fri, Oct 28 2016 12:52 AM | Last Updated on Mon, Sep 4 2017 6:29 PM

గుర్తు తెలియని వాహనం ఢీ కొని వ్యక్తి మృతి

గుర్తు తెలియని వాహనం ఢీ కొని వ్యక్తి మృతి

శెట్టిగుంట(రైల్వేకోడూరు రూరల్‌): గుర్తు తెలియని వాహనం ఢీ కొన్న సంఘటనలో  రైల్వేకోడూరు మండలం శెట్టిగుంట సమీపంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. పోలీసులల కథనం మేరకు.. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తికి చెందిన ఎస్‌.మస్తాన్‌ వలీ(35) రైల్వేకోడూరు నియోజకవర్గంలోని పుల్లంపేటలో వివాహం చేసుకున్నాడు. గురువారం కొత్త ద్విచక్ర వాహనంలో పుల్లంపేటకు వచ్చి తిరిగి శ్రీ కాళహస్తికి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతినికి భార్య అమీనా బేగం ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement